హిస్టరీ రిపీట్ కాబోతుంది: సీఎం రేవంత్

83చూసినవారు
హిస్టరీ రిపీట్ కాబోతుంది: సీఎం రేవంత్
బీజేపీ ప్రకటించిన ‘వికసిత్ భారత్' మేనిఫెస్టోపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేనిఫెస్టో 2004లో బీజేపీ ప్రకటించిన 'షైనింగ్ ఇండియా' మేనిఫెస్టోకు కాపీలా ఉందని పేర్కొన్నారు. 'షైనింగ్ ఇండియా' మేనిఫెస్టో ప్రకటించినప్పుడు దేశ ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని.. ఇప్పుడు కూడా బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ కే అధికారం కట్టబెట్టబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్