భారీ ఆఫర్.. మానవ మలానికి రూ.1.40 కోట్లు!

59చూసినవారు
భారీ ఆఫర్.. మానవ మలానికి రూ.1.40 కోట్లు!
USలోని హ్యూమన్ మైక్రోబ్ కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. మనుషుల మలాన్ని పంపిస్తే రూ.1.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతుల నుంచి ఏడాది పాటు మలాన్ని సేకరిస్తామని తెలిపింది. దాతల నుంచి సేకరించిన మలాన్ని ఎలక్ట్రోలైట్, డ్రైఐస్ పద్ధతిలో శుభ్రం చేయనున్నారు. తర్వాత దీర్ఘకాలిక ప్రయోగాలకు వినియోగించనున్నారు. ఆసక్తి గల వారు www.humanmicrobes.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్