భార్యను దారుణంగా చంపిన భర్త (వీడియో)

57చూసినవారు
సికింద్రాబాద్ తుకారాం గేట్ పీఎస్ పరిధి అడ్డగుట్టలో భర్త భార్యను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ మృతురాలి పేరు రోజా(32)గా గుర్తించారు. భర్త ఉప్పుతల లక్ష్మణ్ రోజా దంపతులకు ఒక బాబు(9), 5, 6 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మణ్ ఇద్దరు కూతుళ్ల ముందే భార్యను చంపినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్