లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

85చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు పెరిగి 77,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 23,598 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్