దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు

75చూసినవారు
కుటుంబ సమేతంగా అంబర్పేట్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు శనివారం దసరా, విజయ దశమి సందర్బంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్