అంబర్పేట్ లో ఇఫ్తార్ విందు పాల్గొన్న ఎమ్మెల్యే పద్మారావు

62చూసినవారు
అంబర్పేట్ లో ఇఫ్తార్ విందు పాల్గొన్న ఎమ్మెల్యే పద్మారావు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అంబర్ పెట్ నియోజవర్గంలోని క్రౌన్ ప్యాలెస్ ఫంక్షన్ హల్ లో ఎం. ఎల్. ఏ కాలేరు వెంకటేష్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంగళవారం ముఖ్య అతిధిగా హాజరైన సికింద్రాబాద్ బి. ఆర్. ఎస్ పార్టీ ఎం. పి అభ్యర్థి టి. పద్మారావు గౌడ్ , మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లు విమాజీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్