పట్నం మహేందర్, ఎంపి రంజిత్ నమ్మించి మోసం చేశారు: కేటీఆర్

1898చూసినవారు
పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. తొలుత పార్టీ మరుతున్నారన్న ప్రచారాన్ని తన ముందు ఇద్దరు ఖండించారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై ఆస్కార్ లెవెల్ లో నటించారని, సీన్ కట్ చేస్తే ఒకరు మల్కాజ్ గిరి, మరొకరు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని గుర్తు చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్