గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక నీటి కొలనులు...

80చూసినవారు
సికింద్రబాద్ పరిధి చిలకలగూడ వద్ద గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేకంగా నీటి కొలనులు సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. చిన్నప్పటి గణేష్ ప్రతిమలను ఈ నీటిలో నిమజ్జనం చేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న సిబ్బందికి సహకరించాలని ఆధికారులు కోరారు. కాగా ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలలో జోరుగా నిమజ్జనలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్