హైదరాబాద్ లో మరో దారుణ హత్య

84చూసినవారు
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. బహదూర్ పూర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కిషన్ బాగ్ అసద్ బాబానగర్ వద్ద మహమ్మద్ ఖలీల్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటస స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఖలీల్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్