సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి

61చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీకి వినతి
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. బుధవారం వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్సీని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్న కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్