ఇఫ్తార్ విందులో పాల్గొన్న అక్బరుద్దీన్ ఓవైసీ

576చూసినవారు
రియసత్ నగర్ డివిజన్ పరిధి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. స్థానిక మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీర్జా సలీం బెగ్, మత పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్