సీజేఐ చంద్రచూడ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

1518చూసినవారు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేసేందుకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ పాతబస్తీలోని తాజ్ ఫలక్నుమా సీజేఐ చంద్రచూడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్