శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మేల్యే

76చూసినవారు
బండ్లగూడ లోని ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో సలర్ - ఈ - మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందజేశారు. శిక్షణ తీసుకున్న మహిళలకు చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మహిళలు వివిధ రంగాల్లో రాణించాలని సూచించారు. ఉచిత శిక్షణను అర్హులైన మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్