ఏంబీటీ పార్టీ అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థన

61చూసినవారు
మజ్లిస్ బచావో తారిఖ్ ( ఎంబీటీ ) పార్టీ చీప్ అంజద్ ఉల్లా ఖాన్ ను అదిలాబాద్ జిల్లా ఎంబీటీ అద్యక్షుడు షేక్ మహ్మద్ శనివారం తన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో శాస్త్ర చికిత్స చేసుకుని ఇంటికి చేరుకున్న ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంభందించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ప్రజా జీవితంలో అడుగుపెట్టాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్