బయట జ్యూస్ తాగుతున్నారా.. ఒక్కసారి గమనించండి

64చూసినవారు
ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో నగరంలో జ్యూస్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా కొందరు జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు పాడైపోయిన పండ్లు, అపరిశుభ్రమైన ఐస్ తో రసం తయారు చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. ఈ కారణంగా ఎండ నుంచి ఉపశమనం కోసం జ్యూస్ తాగుదామనుకునేవారికి లేనిపోని రోగాలు వస్తున్నాయి. కాబట్టి జ్యూస్ తాగేటప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రూట్స్ వాడుతున్నారో గమనించండి. వీలైతే ఇంట్లోనే చేసుకోవడం మంచిది.

సంబంధిత పోస్ట్