ముస్లింలను లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యం

597చూసినవారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం హైదరాబాద్లో తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పేదలు, బలహీనవర్గాలు, ముస్లింలను లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ సీఏఏ , ఎన్ఆర్సీ - ఎన్పీఆర్ ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా, పార్లమెంట్లో రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను బట్టి అది అర్థమైందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్