మాధవీలతకు వై+ సెక్యూరిటీ

68చూసినవారు
లోక్ సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు వై+ సెక్యూరిటీ కల్పించింది. అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్న నేపథ్యంలో భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలత చుట్టూ 11 మంది పహారా కాస్తారు. ప్రస్తుతం ఈ వార్త శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత పోస్ట్