ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్

70చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న కార్పొరేటర్
రహ్మాత్ నగర్ డివిజన్ పరిధిలోని గంగనగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీ ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మత పెద్దలలో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ. రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్