జూబ్లీహిల్స్: సీఎంతో మందకృష్ణ మాదిగ భేటి
By బి. రమేష్ యాదవ్ 78చూసినవారుజూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం భేటీ అయ్యారు. భేటీకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యమంత్రితో మందకృష్ణ మాదిగ చర్చించనున్నారు.