గుబ్బరి గుట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం

61చూసినవారు
గుబ్బరి గుట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్ఠ మహోత్సవం
ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాపసింగారం గ్రామంలో బుధవారం ఉన్న గుబ్బరి గుట్ట మైసమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్ఠ మహోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఆహ్వానం మేరకు టీ పి సి సి ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్