మూసి పరివాహక ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే

53చూసినవారు
కార్వాన్ డివిజన్ పరిధిలోని మూసి పరివాహక ప్రాంతాలలో కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ శనివారం పర్యటించారు. మూసి నది పరివాహక ప్రాంతాల్లో మొత్తం 380 ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చినట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి కూల్చివేతలు ఆపేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్