టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం

64చూసినవారు
టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం
యూపీఎస్సీ సివిల్స్ 2023 టాపర్ దోనూరి అనన్య రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఏప్రిల్ 20వ తేదీ శనివారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి తన కుటంబ సభ్యులతో పాటు వెళ్లి ఆయనను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు శాలువ కప్పి సన్మానించారు. ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో అనన్య రెడ్డి జాతీయ మూడో ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్