హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బెంజ్ కారు

82చూసినవారు
హైదరాబాద్‌లోని సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును బెంజ్ కారు ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్‌కు గాయాలయ్యాయి.  ప్రమాదం సమయంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్