హైదరాబాద్‌: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌

77చూసినవారు
హైదరాబాద్‌: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌
హైదరాబాద్‌: విద్యుత్ చార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లటం పెద్ద జోక్ అని, ఆయన ఓ జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి మంగళవారం విమర్శించారు. పార్లమెంట్‌లో BRSకు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని, కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిధులు తెచ్చారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్