అపార్ట్ మెంట్ రెయిలింగ్ పై పిడుగు

61చూసినవారు
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షానికి పిడుగులు పడి పలువురు మరణించారు. పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్ట్ మెంట్ రెయిలింగ్ పై ఈరోజు ఉదయం పిడుగు పడింది. దీంతో రెయిలింగ్ తో పాటు కారు షెడ్డు, ఓ కారు ద్వంసం అయ్యాయి. పిడుగు పాటుకు విద్యుత్ తీగలు తెగిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్