నిర్వాసితులకు అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

57చూసినవారు
నిర్వాసితులకు అండగా ఉంటాం: కిషన్ రెడ్డి
మూసి సుందరీకరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. నది పరివాహక ప్రాంతాలైన అంబర్పేట్, ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్లో ఆయన బుధవారం పర్యటించారు. బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి పరామర్శించారు.

సంబంధిత పోస్ట్