ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిభొమ్మ దహనం

1568చూసినవారు
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడవడం లేదని, రెడ్ల ప్రభుత్వం నడుస్తుందని ఎంఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. బుధవారం ఓయూలో వారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిభోమ్మను దహనం చేసి మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులం, అందులోనూ దళితుల్లో 75% గల మాదిగ కులానికి పార్లమెంట్ సీట్లలో ఒక్క సీటు కుడా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చిక్కలపల్లి సోమశేఖర్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్