గాంధీభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

52చూసినవారు
హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద బ్రాహ్మణులు ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహేశ్ కుమార్ గౌడ్, బండి రమేశ్, కోట నీలిమ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్