బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవిలత కీలక వ్యాఖ్యలు

66చూసినవారు
హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారం ఏకత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లో శనివారం బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవిలత కొనసాగించారు. యాకత్పురా నియోజకవర్గ & సంతోష్ నగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి మాధవి లత స్థానిక నాయకులు, కార్యకర్తలతో వాడ వాడల కాలనీ మొత్తం తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాధవి లత మాట్లాడుతూ. ప్రజలు బిజెపి పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్