అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ చామల

84చూసినవారు
బాగ్ అంబర్ పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెంలో పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కృష్ణ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనవతిగా వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్