ఓయూలో వన భోజనాలు... చిన్నారులు సందడి

65చూసినవారు
హైదరాబాద్ వ్యాప్తంగా రెండో రోజు బోనాల జాతర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓయూలో ఉన్న రేణుక ఎల్లమ్మ అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. స్థానికంగా వన భోజనాలకు వచ్చి అక్కడే ప్రసాదం వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఊయల ఊగుతూ చిన్నారులు సందడి చేశారు.

సంబంధిత పోస్ట్