ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి సతీమణి

59చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లక్ష్మారెడ్డి సతీమణి
మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి గెలుపునకు వారి సతీమణి రాగిడి రజినీ గారూ స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు బాపూజీ నగర్ యాప్రాల్ లో ఇంటింటి ప్రచారంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది.
ఈ ప్రచారంలో రాగిడి రజిని గారు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్