ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మల్యే

62చూసినవారు
ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ఎమ్మల్యే
మచ్చ బొల్లారం లోని నూర్ ఈద్గాలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా సమస్త మానవాళిని సన్మార్గ పథంలో నడిపించాలని, పుడమీపై శాంతి వర్ధిల్లాలని యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్