హైదరాబాద్: సదర్ సమ్మేళన్ పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎంపీ

56చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుట సొంత నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కీలక డిమాండ్ పెట్టారు. మంగళవారం హైదరాబాద్ ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ నెల 27న నిర్వహించే సదర్ సమ్మేళన్ పోస్టర్ను మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సదర్ ను రాష్ట్ర పండుగగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్