మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆందోళన చేసిన విద్యార్థులు

79చూసినవారు
హైదరాబాద్ - పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థి అరుణ్ (19) అనుమానాస్పద మృతిపై ఏబీవీపి, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం లేకనే విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తూ కళాశాలలోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్