యువకుడిపై దాడి.. బిజెపి నాయకుల నిరసన

12402చూసినవారు
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు పై దాడి జరిగిన ఘటన తీవ్ర అలజడి రేపుతోంది. బుధవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్ లో రామారం (22) అనే వ్యక్తిపై అదే కాలనీకి చెందిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేసారు. తీవ్ర గాయాలతో దమ్మాయిగూడలోని ఆదిత్య హాస్పిటల్ లో చేర్పించి రామారం కి చికిత్స అందించడం జరుగుతుందని బీజేపీ నేతలు అవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్