వందేళ్ల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చి వేశారు

61చూసినవారు
సౌదీలోని ప్రాఫిట్ మహమ్మద్ కూతురు ఫాతిమా వందేళ్ల సమాధిని డిమోషన్ వర్క్ పేరుతో కూల్చివేశారని హైదారాబాద్ జన్నూల్ బాకీ ఆర్గనైజేషన్ బొప్పర మౌలానా ఫయాజ్ అలీ అన్నారు. ఈ మేరకు హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1926లో సౌదీలోని ఫాతిమా సమాధిని కట్టడం జరిగిందని, దాన్ని నేడు సౌదీ ప్రభుత్వం కూల్చివేసిందని అన్నారు. తిరిగి దాన్ని పున: నిర్మించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్