ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమము
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ వాసవి కళ్యాణ మండపము ఆర్య వైశ్యసంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించబడిన ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమము పాల్గొన్న జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ సంఘం నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.