ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ లోక్ సభ కార్యకర్తల సమావేశం

82చూసినవారు
కాంగ్రెస్ రజాకారులతో కలిసి అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పనిచేస్తుందని హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం లోక్ సభ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఐఎం అన్యాయాలు, అక్రమాలు చేస్తుందన్నారు. మైనార్టీ మహిళల కోసం సైతం అనేక పథకాలు అందిస్తామన్నారు. ఈసారి 40 సంవత్సరాల చరిత్రను బిజెపి తిరగరాస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్