పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

71చూసినవారు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
చిల్కానగర్ డివిజన్ లో 54 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తో కలిసి చిలికానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి డివిజన్లోని పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్