వాటర్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

259చూసినవారు
వాటర్ లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
రెడ్ హిల్స్ డివిజన్ పరిధిలోని బడి మసీదు వద్ద నూతనంగా వాటర్ లైన్ పనులను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 32 లక్షల రూపాయలతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు డివిజన్ కార్పొరేటర్ ఆరిఫ్ రిజ్వాన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :