గాంధీ భవన్ లో ప్రజల సమస్యలను తెలుసుకున్న మంత్రి

66చూసినవారు
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గాంధీ భవన్ లో మంత్రి అందుబాటులో ఉన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు. తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్