నీటి సంపులో పడి చిన్నారి మృతి

6687చూసినవారు
నీటి సంపులో పడి చిన్నారి మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో షాపూర్ నగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసుగల చిన్నారి ప్రమాదవశాత్తు ముతలేని నీటి సంపులో ఆదివారం పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుదెరువు కొరకు నగరానికి వలస వచ్చి ఉంటున్నారు. మృతదేహాన్ని బయటకి తీశారు. జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్