అయోధ్య నగర్ లో బిజెపి ఇంటింటి ప్రచారం

80చూసినవారు
అయోధ్య నగర్ లో బిజెపి ఇంటింటి ప్రచారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ లో శనివారం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఇంటింటి ప్రచారం లో పాల్గొని భారతీయ జనతా పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి కోరారు. జాతీయస్థాయిలో బిజెపి చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్