రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం సందర్బంగా గురువారం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ 127 డివిజన్, గాంధీ నగర్ లోని ఈద్గా మహమ్మదీయలో ముస్లిం సోదరులు నిర్వహించిన పవిత్ర రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలు అందుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్