గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సమావేశం

75చూసినవారు
గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సమావేశం
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం గాజులరామారం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ , కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ2019 లో రేవంత్ రెడ్డి గెలుపు సహకారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్