స్థలం విషయంలో రెండు కుటుంబాల గొడవ

3597చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం పియస్ పరిదిలోని రాజీవ్ గృహకల్పలో 60గజాల ప్రభుత్వ స్థలం విషయంలో మంగళవారం రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. 60 గజాల స్థలం మాదంటే మాదని రోడ్డుపై బాహబాహీ, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు చేసుకున్నారు. కోట్లాటలో తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే సొమ్మసిల్లిన మహిళ పడిపోయింది. స్థానికులు సూరారం పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్