40 సార్లు రక్తదానం చేసిన సీఐ నాగమల్లు

68చూసినవారు
ట్రాపిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు గాంధీ ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో బుధవారం ఓ రోగికి రక్తదానం చేశారు. తాను రక్తదానం చేయడం ఇది 40వ సారి అని నాగమల్లు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు, శాస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారు ప్రమాద బాధితులు ఇలా చాలా మందికి రక్తం అవసరమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. నాగమల్లు మూఢనమ్మకాలపై అవగాహన పెంచే పాటలకు ప్రసిద్ది చెందారు

సంబంధిత పోస్ట్