47లక్షలు విలువైన చోరీ వాహనాలు స్వాధీనం

52చూసినవారు
హైదరాబాద్ బేగంపేట్ పీఎస్ పరిధిలో బైక్లు దొంగలిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరు విక్రేతలను అరెస్టు చేసినట్లు బుధవారం ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడి నుంచి రూ. 47లక్షల విలువైన 59వాహనాలు స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రద్దీగా ఉండే మెట్రో, రైల్వే, బస్ స్టేషన్ల పార్కింగ్ వద్ద నిలిపి ఉన్న వాహనాలను దొంగిలించడమే కాక ఛేసిస్ నంబర్, నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్