18 ఏళ్ళు నిండిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి...

83చూసినవారు
18 ఏళ్ళు నిండిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలి...
18 ఏళ్ళు నిండిన వారు ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం సనత్ నగర్ లోని హిందూ మహిళ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సరైన నాయకత్వాన్ని ఎంచుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశ అభివృద్ధి. రక్షణ లక్ష్యంగా పని చేస్తున్న వారికే మద్దతు ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్